ఏప్రిల్ 16: భారత్లో రైళ్ళ నడక మొదలయింది. బ్రిటీష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైలు ప్రారంభించబడింది.
తేదీ తెలియదు: లండన్లో చార్టర్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రేలియా అండ్ చైనాను స్థాపించారు. [1][2]
తేదీ తెలియదు: ఆస్ట్రేలియాలో, మెల్బోర్న్ క్రికెట్ మైదానం అధికారికంగా మొదలైంది..
తేదీ తెలియదు: పరవస్తు చిన్నయసూరి నీతిచంద్రికను రచించాడు.
తేదీ తెలియదు: హైదరాబాదు నిజాము నాసిరుద్దౌలా బ్రిటిషు వారి అప్పులు తీర్చలేక గవర్నర్ జనరల్ ది ఎర్ల్ ఆఫ్ డల్హౌసీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, బేరార్ ప్రావిన్స్ను బ్రిటిషు వారికి అప్పజెప్పాడు