1864 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము .
ఆదిభట్ల నారాయణదాసు జూన్ 29 : అశుతోష్ ముఖర్జీ , బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (మ.1924)
ఆగస్టు 31 : ఆదిభట్ల నారాయణదాసు , హరికథా పితామహుడు. (మ.1945)
అక్టోబరు 19 : ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ , మహోపాధ్యాయ బిరుదాంకితుడు, తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు, తొలితరం తెలుగు కథకుడు. (మ.1933)
నవంబర్ 22 : రుక్మాబాయి రావత్ , బ్రిటిష్ ఇండియాలో వైద్యవృత్తిని చేపట్టిన తొలి మహిళావైద్యులలో ఒకరు. (మ.1955)
డిసెంబర్ 11 : సత్తిరాజు సీతారామయ్య , దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (మ.1945)తేదీ వివరాలు తెలియనివి