1872 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- మార్చి 26:దివాకర్ల తిరుపతి శాస్త్రి అవదాని, కవి. జంటకవులలో ఒకరు. (మ.1920)
- మార్చి 31: అలెక్సాండ్రా కొల్లొంటాయ్రష్యన్ కమ్యూనిస్ట్ నాయకురాలు, దౌత్యవేత్త. (మ.1952)
- ఏప్రిల్ 14: అబ్దుల్ యూసుఫ్ ఆలీ, భారత-ఇస్లామిక్ స్కాలర్, అనువాదకుడు (మ. 1953)
- మే 18: బెర్ట్రాండ్ రస్సెల్, బ్రిటిష్ తత్త్వవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త. (మ.1970)
- జూలై 4: కాల్విన్ కూలిడ్జ్ అమెరికా 30వ అధ్యక్షుడు. (మ.1933)
- జూలై 16: రోల్డ్ అముండ్సెన్, నార్వే దేశస్థుడు, దక్షిణ ధ్రువాన్ని కనుగొన్నాడు (మ.1928).
- ఆగష్టు 15: అరవింద ఘోష్, హిందూ జాతీయవాద నాయకుడు, తత్వవేత్త, యోగి. (మ.1950)
- ఆగష్టు 18: విష్ణు దిగంబర్ పలుస్కర్, హిందుస్తానీ సంగీత విద్వాంసుడు. (మ.1931)
- ఆగష్టు 23: టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. (మ.1957)
- అక్టోబరు 10: దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు. (మ.1920)
- అక్టోబరు 17: చిలుకూరి వీరభద్రరావు, పత్రికా రచయిత, ఇతిహాసికుడు. ఆంధ్రుల చరిత్రము గ్రంథ రచయిత. (మ.1939)
- నవంబరు 11: అబ్దుల్ కరీంఖాన్, 20 వ శతాబ్దపు హిందుస్తానీ సంగీతంలోని కిరాణా ఘరానాకు చెందిన గాయకుడు. (మ.1937)
- డిసెంబర్ 5: భాయ్ వీర్ సింగ్, పంజాబీ కవి, వేదాంతి. (మ.1957)
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]