1884 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- ఢిల్లీ - మథుర రైలు మార్గం ప్రారంభం[1]
- కలకత్తా - ఖుల్నా రైలు మార్గం ప్రారంభం
- భోపాల్ - ఇటార్సీ రైలు మార్గం ప్రారంభం
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- బుర్రా శేషగిరిరావు, కళలు అనే సాహిత్యమాసపత్రికకు సంపాదకుడు. (మ.1941)
- నండూరి వెంకట సుబ్బారావు, ఎంకి పాటలు గేయ రచయిత. (మ.1957)
- వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి, పండితుడు, భాషా పోషకుడు, శాస్త్రవేత్త. (మ.1956)
- చంద్రమౌళి చిదంబరరావు, అభ్యుదయ రచయితల సంఘ ప్రారంభకుల్లో ఒకడు.
- హరి నాగభూషణం, ఆంధ్ర గాయకుడు, వాగ్గేయకారుడు. (మ.1959)
- ఎం. సి. సేతల్వాద్, భారత అటార్నీ జనరల్. (మ.1974)
- సుఘ్రా హుమాయున్ మిర్జా, హైదరాబాదుకు చెందిన తొలితరం ఉర్దూ రచయిత్రి. (మ.1954)
- జయంతి గంగన్న, జానపద గేయ రచయిత, సినిమా నటుడు. (మ.1962)
- స్వామిబాబు పొట్నూరు, దేశభక్తుడు, దాత, సంఘసేవకుడు, కవి, పండితపోషకుడు. (మ.1982)
- కందుకూరి అంబికా వరప్రసాదరావు, రంగస్థల నటుడు, నాటక సమాజ నిర్వాహకుడు, న్యాయవాది. (మ.1964)