1702 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
జిసిబో యుద్ధం- ఏప్రిల్ 16: గ్రేట్ బ్రిటన్ రాణి అన్నే, ఐజాక్ న్యూటన్ను నైట్ బ్యాచిలర్తో సత్కరించింది .
- మే: జిబ్రాల్టర్ యొక్క పన్నెండవ ముట్టడి ముగిసింది. కాన్ఫెడరేట్ దళాలు పట్టణంపై నియంత్రణను కాపాడున్నాయి.
- మే 5: జోసెఫ్ I, పవిత్ర రోమన్ చక్రవర్తి తన తండ్రి లియోపోల్డ్ I తరువాత అధికారానికి వచ్చాడు . [1]
- నవంబర్ 5: ఐర్లాండ్ లో డబ్లిన్ గెజిట్ దాని మొదటి ఎడిషన్ను ప్రచురించింది.
- నవంబర్ 15: జిసిబో యుద్ధం : ఆస్ట్రియన్ - డానిష్ దళాలు కురుక్స్ ( హంగేరియన్లు ) ను ఓడించాయి.
- కూచిమంచి తిమ్మకవి తన తొలికావ్యము రాజశేఖర విలాసమును రచించాడు.
- తేదీ తెలియదు: ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్షైర్లోని బ్లెన్హీమ్ ప్యాలెస్లో నిర్మాణం మొదలైంది; ఇది 1724లో పూర్తయింది.
- తేదీ తెలియదు: తైవాన్ లోని తైచుంగ్ నగరం దాదున్ గ్రామంగా స్థాపించబడింది.
- మే 6: క్రిస్టియన్ గార్ట్నర్, జర్మన్ టెలిస్కోప్ తయారీదారు, ఖగోళ శాస్త్రవేత్త (మ .1782 )
- ↑ "Historical Events for Year 1705 | OnThisDay.com". Retrieved 2016-06-30.
18వ శతాబ్దం |
---|
సంవత్సరాలు | |
---|
శతాబ్దాలు | |
---|