1734 గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
జనవరి 8 :1731 అక్టోబరులో ఆస్ట్రియాలోని సాల్జ్బర్గ్కు చెందిన రోమన్ కాథలిక్ బిషప్ బహిష్కరించిన సాల్జ్బర్గర్లు, లూథరన్లు, అమెరికాలోని బ్రిటిష్ కాలనీ అయిన జార్జియాకు ప్రయాణమయ్యారు. [1]
ఢిల్లీలో జంతర్ మంతర్ వేధశాల నిర్మాణం. రఘునాథరావ్ మార్చి 7 : నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II 1762, 1803 మధ్య హైదరాబాద్ రాజ్యానికి 2 వ నిజాం (మ. 1803)
ఏప్రిల్ 17 : తక్సిన్, థాయిలాండ్ రాజు (మ .1782 )
మే 23 : ఫ్రాంజ్ మెస్మర్, ఆస్ట్రియన్ వైద్యుడు, ఇతని పేరు మీద సమ్మోహనవిద్య "మెస్మరిజం" వ్యాప్తిచెందింది (మ .1815 )
ఆగస్టు 10 : నాంగ్డావ్గి, బర్మా రాజు (మ .1763 )
ఆగష్టు 18 : రఘునాథరావ్ మరాఠా సామ్రాజ్యానికి 13వ పేష్వా (మ.1783)
తేదీ తెలియదు: రోహాల్ ఫకీర్, పాకిస్తానీ సాధు కవి, మార్మికుడూ (d. 1804 )
తేదీ తెలియదు: రఘునాథరావ్, మరాఠా సామ్రాజ్యానికి చెందిన 13వ పేష్వా. (మ.1783)
తేదీ తెలియదు: చామరాజ వడయార్ VI వారసుడిగా కృష్ణరాజ వడయార్ II మైసూరు రాజయ్యాడు
↑ "Historical Events for Year 1734 | OnThisDay.com" . Retrieved 2016-06-21 .
18వ శతాబ్దం
సంవత్సరాలు శతాబ్దాలు