1909 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
ఏప్రిల్ 6 : భౌగోళిక ఉత్తర ధ్రువాన్ని మొట్టమొదటి సారిగా రాబర్ట్ పియరీ అనే అమెరికన్ సాహసయాత్రికుడు చేరుకున్నాడు.దుర్గాబాయి దేశ్ముఖ్ స్టాంపు మీద బొమ్మ. జనవరి 1 : చర్ల గణపతిశాస్త్రి , వేద పండితులు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (మ.1996)
జనవరి 22 : యూ థాంట్ , ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శి. (మ.1974)
మే 13 : వజ్ఝల కాళిదాసు , కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞాని.
జూలై 1 : ఇంటూరి వెంకటేశ్వరరావు , స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు. (మ.2002)
జూలై 15 : దుర్గాబాయి దేశ్ముఖ్ , స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. (మ.1981)
జూలై 16 : అరుణా అసఫ్ ఆలీ , భారత స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు. (మ.1996)
జూలై 28 : కాసు బ్రహ్మానందరెడ్డి , ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1994)
ఆగష్టు 16 : సర్దార్ గౌతు లచ్చన్న , ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఆంధ్రరాష్ట్ర మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2006)
ఆగష్టు 27 : దాడి గోవిందరాజులు నాయుడు , తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి. (మ.1970)
సెప్టెంబర్ 3 : జమలాపురం కేశవరావు , నిజాం నిరంకుశ పాలను ఎదిరించాడు.
సెప్టెంబర్ 15 : రోణంకి అప్పలస్వామి , సాహితీకారుడు. (మ.1987)
సెప్టెంబర్ 27 : ముప్పవరపు భీమారావు , రంగస్థల నటుడు (మ.1969)
సెప్టెంబర్ 28 : పైడి జైరాజ్ , భారత సినీరంగంలో నటుడు, నిర్మాత , దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.2000)
అక్టోబర్ 14 : సూరి భగవంతం , శాస్త్రవేత్త దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు. (మ.1989)
అక్టోబరు 28 : కొడవటిగంటి కుటుంబరావు , తెలుగు రచయిత, హేతువాది. (మ.1980)
నవంబర్ 20 : ప్రయాగ నరసింహశాస్త్రి , ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. (మ.1983)జూన్ 28 : దంపూరు వెంకట నరసయ్య - నేటివ్ అడ్వొకేట్, నెల్లూర్ పయొనీర్, పీపుల్స్ ఫ్రెండ్, ఆంధ్ర భాషా గ్రామవర్తమాని అనే పత్రికల సంపాదకుడు.(జ.1849)
జూలై 25 : అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్, భారత్లోని ప్రఖ్యాత బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకుతో పాటు మంగళూరులోని కెనరా ఉన్నత పాఠశాల స్థాపకుడు. (జ.1852)1909 సంవత్సరంలో దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు బొంబాయి మహానగరం నుండి ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు.
20వ శతాబ్దం
సంవత్సరాలు శతాబ్దాలు