1943 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
- జనవరి 2: మల్లు అనంత రాములు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (మ.1990)
- ఫిబ్రవరి 27: బి.ఎస్.యడ్యూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.
- మార్చి 9: బాబీ ఫిషర్, చదరంగం క్రీడాకారుడు.
- మే 1: ఐ.వి.యస్. అచ్యుతవల్లి, 8 కథాసంకలనాలు, ఎన్నో నవలలు, కథలు వ్రాసి రచయిత్రి.
- జూన్: వంగపండు ప్రసాదరావు, విప్లవకవి, జానపద వాగ్గేయకారుడు, ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు (మ. 2020)
- జూలై 5: అదితి పంత్, ఓషనోగ్రాఫర్. అంటార్కెటికా మీద కాలుమోపిన మొట్టమొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త.
- ఆగష్టు 4: జాతశ్రీ, కథ/నవల రచయిత.
- ఆగష్టు 6: కె.శివారెడ్డి, వచన కవి, అభ్యుదయ కవి, విప్లవకవి.
- సెప్టెంబరు 12: రవ్వా శ్రీహరి, ఆధునిక తెలుగు నిఘంటుకర్త, వ్యాకరణవేత్త, ఆచార్యుడు (మ. 2023)
- సెప్టెంబరు 17: తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, రాజకీయ నాయకుడు, సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త.
20వ శతాబ్దం |
---|
సంవత్సరాలు | |
---|
శతాబ్దాలు | |
---|