1997 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
- డిసెంబర్ 11: క్యోటో ప్రోటోకాల్ను ఐక్యరాజ్యసమితి కమిటీ ఆమోదించింది.
- ఫిబ్రవరి 22: షేక్ నాజర్, బుర్రకథ పితామహుడు. (జ.1920)
- మార్చి 9: బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1907)
- ఏప్రిల్ 10: మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పాత్ర పోషించారు (జ.1920)
- మే 24: నల్లమల గిరిప్రసాద్, కమ్యూనిస్టు నేత. (జ.1931)
- మే 28: కుమ్మరి మాస్టారు, బుర్రకథ కళాకారులు. (జ.1930)
- ఆగస్టు: ఎస్.వి.భుజంగరాయశర్మ, కవి, విమర్శకుడు, నాటక రచయిత. (జ.1925)
- ఆగష్టు 5: బోడేపూడి వెంకటేశ్వరరావు, కమ్యునిష్టు నాయకుడు. (జ.1922)
- ఆగష్టు 31: డయానా, వేల్స్ యువరాణి.
- సెప్టెంబర్ 5: మదర్ థెరీసా, రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (జ.1910)
- నవంబర్ 26: ప్రభాకర రెడ్డి, తెలుగు సినిమా నటుడు, వైద్యుడు. (జ.1935)
- డిసెంబర్ 2: లక్కోజు సంజీవరాయశర్మ, ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. (జ.1907)
- డిసెంబర్ 23: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, సుప్రసిద్ధ పండితులు. (జ.1880)
- డిసెంబర్ 25: జోస్యం జనార్దనశాస్త్రి, అభినవ వేమన బిరుదాంకితుడు, అష్టావధాని (జ.1911)
- భౌతికశాస్త్రం: స్టీవెన్ చు, క్లాడ్ కోహెన్ టనోడ్జి, విలియం డి ఫిలిప్స్.
- రసాయనశాస్త్రం: పాల్ బోయెర్, జాన్ ఇ వాకర్, జెన్స్ సి స్కౌ.
- వైద్యశాస్త్రం: స్టాన్లీ బి ప్రుసినెర్.
- సాహిత్యం డేరియో ఫో.
- శాంతి: జోడి విలియమ్స్, మందుపాతరల వ్యతిరేక అంతర్జాతీయ ఉద్యమం.
- ఆర్థికశాస్త్రం: రాబర్ట్ సి మెర్టన్, మిరాన్ షోల్స్.
20వ శతాబ్దం |
---|
సంవత్సరాలు | |
---|
శతాబ్దాలు | |
---|